Bhopal: మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
- మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
- విక్షిత్ భారత్ కోసం మధ్యప్రదేశ్ కృషి చేస్తుందన్న సీఎం మోహన్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోపాల్లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో కలిసి సమ్మిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో అభివృద్ధి, పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోడీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే మంత్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ సంకల్పాన్ని నెరవేర్చడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధి మాట్లాడుతూ.. మోహన్ యాదవ్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహాన్నిచ్చే పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
#WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav felicitates PM Modi as he arrives to inaugurate the "Invest MP Global Investor Summit" (GIS) 2025.
(Source: ANI/DD) pic.twitter.com/n4RS1YydeA
— ANI (@ANI) February 24, 2025
#WATCH | Bhopal | Madhya Pradesh Global Investors' Summit | CM Mohan Yadav says, "…It is our good fortune that in the presence of PM Modi, the Madhya Pradesh Global Investors' Summit is being organised…There are huge opportunities for development and investment in Madhya… pic.twitter.com/wUwhHrJiHi
— ANI (@ANI) February 24, 2025
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!