PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- ఈ నెల 16 నుంచి నైజీరియా.. బ్రెజిల్.. గయానాలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు. అనంతరం జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆయా ప్రధాన అంశాలపై చర్చించారు. బ్రెజిల్ పర్యటన అనంతరం నేరుగా గయానాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక ఆ దేశ అత్యున్నత పురస్కరాలతో మోడీని సత్కరించారు. అలాగే గయానా దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భారతీయులతో సమావేశమై ముచ్చటించారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మూడు దేశాల పర్యటనకు వెళ్లకముందు మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పలుచోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న బయల్దేరి వెళ్లారు. తిరిగి వారం రోజుల తర్వాత భారత్ చేరుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in New Delhi after concluding his visit to Nigeria, Brazil and Guyana
(Source: DD News) pic.twitter.com/9t7jbuLXsg
— ANI (@ANI) November 22, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!