PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- ఈ నెల 16 నుంచి నైజీరియా.. బ్రెజిల్.. గయానాలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు. అనంతరం జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆయా ప్రధాన అంశాలపై చర్చించారు. బ్రెజిల్ పర్యటన అనంతరం నేరుగా గయానాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక ఆ దేశ అత్యున్నత పురస్కరాలతో మోడీని సత్కరించారు. అలాగే గయానా దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భారతీయులతో సమావేశమై ముచ్చటించారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
మూడు దేశాల పర్యటనకు వెళ్లకముందు మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పలుచోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న బయల్దేరి వెళ్లారు. తిరిగి వారం రోజుల తర్వాత భారత్ చేరుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in New Delhi after concluding his visit to Nigeria, Brazil and Guyana
(Source: DD News) pic.twitter.com/9t7jbuLXsg
— ANI (@ANI) November 22, 2024
తాజావార్తలు
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!