Delhi Stampede: స్టేషన్లో ప్లాట్ఫామ్ టిక్కెట్ల నిలిపివేత.. ఎప్పటి వరకు అంటే..!
- న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేత
- వారం పాటు అమ్మకాలు నిలిపివేసిన రైల్వే అధికారులు
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట కారణంగా 18 మంది మహా కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా భక్తులు స్టేషన్కు రావడం.. సమాచారం విషయంలో గందరగోళం నెలకొనడంతో భక్తులు ఒకేసారి పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 18 మంది చనిపోవడమే కాకుండా.. అధిక సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్ఫామ్ టికెట్ల అమ్మకాలు వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా ఉదయం పూట కూడా పరిమితిలోనే ప్లాట్ఫామ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Falcon Scam Case: ఫాల్కన్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
ఇక ఈ దుర్ఘటనపై రైల్వేమంత్రిత్వ శాఖ.. ఇద్దరు సభ్యులతో కూడిన దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. విచారణ కోసం ప్లాట్ఫామ్ 14లో సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు పరిశీలించారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి 9:20 గంటల మధ్య ప్రయాణికులు వేచి ఉన్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కోసం వేచి ఉన్నారు. పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Swathi Reddy: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన కలర్స్ స్వాతి..?
ఈ స్టేషన్లో సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రోజుకు 7,000 జనరల్ క్లాస్ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తొక్కిసలాట జరిగిన రోజున సమయంలో 9,600 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇదే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Municipal Vice Chairman: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా!
తాజావార్తలు
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?