Delhi: మహిళ కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. నిర్భయ తరహాలో చిత్రహింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on woman in Delhi:ఢిల్లీలో మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసారి ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసే విధంగా ప్రవర్తించారు. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన సదరు బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. అధికారుల నుంచి వివరాలు కోరారు. తీవ్రగాయాల పాలైన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
శాటిలైట్ టౌన్, ఢిల్లీని కలిపే మార్గంలో పడి ఉన్న మహిళను పోలీసులు మంగళవారం ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఘజియాబాద్ లో బర్త్ డే పార్టీ ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న మహిళను ఆమె సోదరుడు బస్టాండ్ లో దింపేశాడు. ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఒక కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మహిళను కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
2 రోజుల పాటు మహిళపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు భాగాల్లోకి రాడ్ చొప్పించారు. ప్రస్తుతం బాధిత మహిళ ప్రాణాల కోసం పోరాడుతోంది. ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ నిందితుల వివరాలను కోరుతూ.. నోటీసులు జారీ చేశారు. మహిళ రక్తపు మడుగులో ఉందని.. ఆమె శరీరంలో ఇనుప రాడ్ ఉందని..ఆమె పరిస్థితి విషమంగా ఉందని పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే బాధితురాలు, నిందితులకు మధ్య ఆస్తి తగాదా ఉందని.. విషయం కోర్టు పరిధిలో ఉందని.. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఘజియాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!