Pakistan: భారత్ వార్నింగ్పై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ.. ఏం అన్నదంటే..
- భారత్ వార్నింగ్కు స్పందించిన పాకిస్తాన్..
- వినాశకరమైన పరిస్థితి ఉంటుందని దాయాది వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
Read Also: Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
దీనికి ఒక రోజు ముందు భారత రక్షణ కోసం ఏ సరిహద్దునైనా దాటవచ్చు అని రాజ్నాథ్ అన్నారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పొరుగుదేశం తన గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్కు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎఫ్-16, జేఎఫ్ విమానాలను కూల్చామని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం అన్నారు.
భారత రాజకీయ నాయకులు, ఆర్మీ చేస్తున్న ప్రకటనల్ని చూశామని, తీవ్ర ఆందోళనకరమైనవిగా గుర్తించామని భవిష్యత్తులో జరిగే సంఘర్షణ వినాశనానికి దారితీయవచ్చని, ఒకవేళ కొత్త యుద్ధం తలెత్తితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని, ఎటువంటి సంకోచం, సంయమనం లేకుండా మేము దృఢంగా స్పందిస్తామని ఆ దేశం చెప్పింది. పాకిస్తాన్ విధ్వంసకరంగా స్పందిస్తుందని ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ భారత్లోని ప్రతీ మూలకు చేరుకుంటుందని ప్రగల్భాలు పలికింది. పాకిస్తాన్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని చెప్పడం, మీకు కుడా అదే వర్తిస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!