Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.
పద్మశ్రీ అవార్డు అందుకున్న వారి లిస్ట్
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
సురేష్ సోని (గుజరాత్)
పాండిరామ్ మాండవి (ఛత్తీస్గఢ్)
జగదీష్ జోషిలా (మధ్యప్రదేశ్)
హర్విందర్ సింగ్ (హర్యానా)
నిర్మలా దేవి (బీహార్) భీ
రాధా బహిన్ భట్ (ఉత్తరాఖండ్)
కొలీన్ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
హ్యూ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
నరేన్ గురుంగ్ (సిక్కిం)
జోయ్నాచరణ్ బత్రీ (అస్సాం)
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)
భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)
పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),
ఎల్.హంగ్థింగ్ (నాగాలాండ్),
అల్ సబా (కువైట్)
బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్),
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (కువైట్),
నరేన్ గురుంగ్ (నేపాల్),
మారుతీ భుజంగరావు మరాఠీ రచయిత
హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్),
జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్),
విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర),
వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక).
జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
డాక్టర్ నీర్జా భట్ల (ఢిల్లీ)
లిబియా లోబో సర్దేశాయ్ (గోవా)
గోకుల్ చంద్ర దాస్(పశ్చిమ బెంగాల్)
- Tags
తాజావార్తలు
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!