Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.
పద్మశ్రీ అవార్డు అందుకున్న వారి లిస్ట్
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
సురేష్ సోని (గుజరాత్)
పాండిరామ్ మాండవి (ఛత్తీస్గఢ్)
జగదీష్ జోషిలా (మధ్యప్రదేశ్)
హర్విందర్ సింగ్ (హర్యానా)
నిర్మలా దేవి (బీహార్) భీ
రాధా బహిన్ భట్ (ఉత్తరాఖండ్)
కొలీన్ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
హ్యూ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
నరేన్ గురుంగ్ (సిక్కిం)
జోయ్నాచరణ్ బత్రీ (అస్సాం)
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)
భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)
పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),
ఎల్.హంగ్థింగ్ (నాగాలాండ్),
అల్ సబా (కువైట్)
బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్),
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (కువైట్),
నరేన్ గురుంగ్ (నేపాల్),
మారుతీ భుజంగరావు మరాఠీ రచయిత
హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్),
జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్),
విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర),
వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక).
జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
డాక్టర్ నీర్జా భట్ల (ఢిల్లీ)
లిబియా లోబో సర్దేశాయ్ (గోవా)
గోకుల్ చంద్ర దాస్(పశ్చిమ బెంగాల్)
- Tags
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!