Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
- ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ
- అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ సర్వేపై అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిపోతున్నాయి. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పట్టుమని పది నిమిషాలు కూడా సభ నడవలేదు. వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’పై పెద్ద ఎత్తున విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. తాజాగా ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ కూడా దద్దరిల్లింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్-ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇది కూడా చదవండి: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఈ ఓటర్ సర్వే అధికార పార్టీకి అనుకూలంగా చేపట్టారని తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని ధ్వజమెత్తారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై సీఎం నితీష్ కుమార్ నిప్పులు చెరిగారు. నువ్వెంత.. నీ వయస్సెంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న, మీ అమ్మ సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితులు తెలుసా.. ఓటర్ల జాబితా సవరణపై ఎందుకు గగ్గోలు పెడుతున్నావ్ అంటూ నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా అధికార-ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ సర్వే చేపట్టింది. ఎక్కువగా విదేశీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటూ 52 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. అయితే ఈసీ అధికార ఎన్డీఏకు తొత్తుగా మారిందంటూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?