Delhi: రిపబ్లిక్ డే పరేడ్లో ఆపరేషన్ సిందూర్ శకటం ప్రదర్శన.. ఆసక్తిగా తిలకించిన వీక్షకులు
- ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
- పరేడ్లో ఆపరేషన్ సిందూర్ శకటం ప్రదర్శన
- ప్రేక్షకులను ఆకట్టుకున్న శకటం
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్లో వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ, యూరోపియన్ నాయకులు, కేంద్రమంత్రులు, వీఐపీలు హాజరయ్యారు.

Also Read
ఇక ఈ సందర్భంగా జరిగిన కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరేడ్లో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన శకటం కనువిందు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలతోనే ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లుగా శకటం ద్వారా నిరూపితం చేశారు. యుద్ధంలో ప్రయోగించిన ఆయుధాలను, నిఘా వ్యవస్థలు, బలగాలు ఈ శకటంలో కనిపించాయి. త్రివిధ దళాల సమన్వయంతో భారత్ శక్తి ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రదర్శింపబడిందని శకటం రూపంలో కనువిందు చేసింది.

ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. మతం పేరుతో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారతదేశం ప్రతీకారంగా పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల యుద్ధం తర్వాత ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
తాజావార్తలు
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!