Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 360 మంది భారతీయులు..
Operation Kaveri: కల్లోలిత ఆఫ్రికా దేశం సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో భారత ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. తాజాగా తొలి విడత భారతీయులతో ఢిల్లీకి విమానం చేరుకుంది. సూడాన్ సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఆ దేశంలో సంక్షోభానికి దారితీశాయి. దీంతో సూడాన్ లో ఉంటున్న భారతీయులు చిక్కుకుపోయారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 4వేల వరకు భారతీయులు సూడాన్ లో ఉన్నట్లు అంచనా.
Read Also: RCB vs KKR: ముగిసిన కేకేఆర్ బ్యాటింగ్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
Also Read
ఈ నేపథ్యంలో ఆపరేషన్ కావేరి పేరుతో ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికా, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం సహాయంతో సూడాన్ లో 72 గంటల కాల్పుల విమరణ ప్రకటించడంతో భారతీయుల తరలింపు వేగవంతం అయింది. ముందుగా భారతీయుల్ని సౌదీ అరేబియా లోని తీరప్రాంత నగరం అయిన జెడ్డాకు తరలించి అక్కడ నుంచి విమానం ద్వారా ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ రోజు తొలివిడతగా 360 మందితో కూడిన విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం మిషన్ ను పర్యవేక్షించేందుకు కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీ. మురళీధరన్ జెడ్డాలోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!