Coimbatore Car Blast Case: ఎన్ఐఏ దూకుడు.. ఏకకాలంలో 45 ప్రాంతాల్లో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోయంబత్తూరు కారు బ్లాస్ట్ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్ఐఏ.. ఏకకాలంలో తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.. అర్ధరాత్రి నుంచి 150 మంది అధికారులతో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు.. చెన్నై, కోయంబత్తూరు సహా ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది ఎన్ఐఏ.. కోయంబత్తూరు సిలిండర్ కారు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా.. పేలుడుకు సంబంధించిన అనుమానితులు, మద్దతుదారుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. చెన్నైలోని పుదుపేట్, మన్నాడి, జమాలియా, పెరంబూర్లో దాడులు నిర్వహిస్తున్నారు.. కోయంబత్తూర్లోని కొట్టైమేడు, ఉక్కడం, పొన్విజా నగర్ మరియు రథినపురి సహా పలు ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి..
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ అక్టోబర్ 27న దర్యాప్తు చేపట్టింది. కాగా, అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని కోయంబత్తూరులో మారుతీ 800 కారులో ఎల్పీజీ సిలిండర్ పేలింది. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో పేలుడు సంభవించింది, ఈ ఘటనలో జమేజా ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మరణించారు.. భారతదేశం యొక్క ప్రథమిక కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్గా పనిచేస్తున్న ఎన్ఐఏ.. రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!