No-Trust Motion: జగదీప్ ధంఖర్పై అవిశ్వాస తీర్మానం.. మాకే మెజారిటీ ఉందన్న కిరణ్ రిజిజు..
- జగదీప్ ధంఖర్పై అవిశ్వాస తీర్మానం..
- ఎన్డీయేకే మెజారిటీ ఉంది, అవిశ్వాసం తిరస్కరించబడుతుంది..
- కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No-Trust Motion: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్పై ప్రతిపక్ష పార్టీలు ‘అవిశ్వాస తీర్మానం’ తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యా యి. ఈ తీర్మానానికి మద్దతుగా 50 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే, ఈ తీర్మాణంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
Read Also: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ తీర్మానానికి మద్దతుగా టీఎంసీ, ఆప్, సమాజ్వాదీ ఎంపీలు సంతకాలు చేశారు. దీనిపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభలో ఎన్డీయేకి మెజారిటీ ఉందని, నోటీసులు తప్పనిసరిగా తిరస్కరించబడాలి, తిరస్కరించబడుతుంది. ఈ విధమైన చర్యలను ఆమోదించకుండా చూస్తాము’’ అని అన్నారు.
యూఎస్ బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కి సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు యూఎస్ డీప్స్టే్ట్లో కీలక వ్యక్తిగా ఉన్న సోరోస్తో కాంగ్రెస్కి ఏంటి సంబంధం అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై రాజ్యసభలో చర్చకు ధంఖర్ అనుమతించడంతో వివాదం మొదలైంది. దీని తర్వాతే ప్రతిపక్షం అవిశ్వా తీర్మానంపై నిన్న నిర్ణయం తీసుకుంది. వివిధ అంశాలపై చర్చించాలని కోరుతూ.. తమ నోటీసులకు తిరస్కరించిన ఛైర్మన్, అధికార సభ్యులను ఎలా అనుమతిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..