Naseeruddin Shah: ప్రధాని మోడీ ఏదో రోజు ముస్లిం టోపు ధరించడాన్ని చూడాలనుకుంటున్నా..
- ప్రధాని మోడీపై నసీరుద్దీన్ షా కీలక వ్యాఖ్యలు..
- మోడీ ముస్లిం టోపీ ధరించడం చూడాలి..
- ముస్లిం సమాజం విద్యపై దృష్టి పెట్టాలి..
- కేబినెట్లో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడంపై కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
Read Also: Kuwait fire: 49కి చేరిన మృతుల సంఖ్య.. మరో 40 మంది ఆస్పత్రిలో చికిత్స
Also Read
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
భారతదేశ చరిత్రలో తొలిసారిగా కేబినెట్లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడం నిరాశపరిచిందని, అయితే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని, దేశంలో ముస్లింలను ద్వేషించడం ఆనవాయితీగా మారిందని అన్నారు. దేశంలోని ముస్లింలలో ఆందోళన పెరిగిందని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారని చెప్పారు. ఇది ప్రాతినిధ్యాన్ని పొందే విషయమని, ఇది హిందువులు లేదా ముస్లింలు ఒంటరిగా చేయాల్సిన పనికాదని, మనం కలిసి చేయాల్సిన పని అని నసీరుద్ధీన్ షా అన్నారు.
ప్రధాని మోడీ ముస్లిం టోపీని ధరించాలని తాను కోరకుంటున్నానని, ఈ టోపీ ధరించడం ఒక సందేశం అవుతుందని చెప్పారు. 2011లో ఓ కార్యక్రమంలో మౌలావిలు మోడీకి టోపీ అందించినప్పుడు అతను దానిని ధరించడానికి నిరాకరించాడని, ఆ జ్ఞాపకాన్ని చెరిపివేయడం కష్టమని చెప్పారు. అయితే, మోడీ టోపీని ధరిస్తే, నేను ఒకే దేశపు పౌరులను ద్వేషించనని చెప్పినట్లు అవుతుందని అన్నారు. ముస్లిం సమాజం విద్యతో సమా ముఖ్యమైన సమస్యలకు బదులుగా ఇతర అంశాలపై దృష్టిపెట్దిందని నసీరుద్దీన్ షా అన్నారు. మదరసా, హిజాబ్, సానియా మీర్జా స్కర్టు పొడవుకు బదులుగా సమాజంలో విద్య, ఆధునిక ఆలోచనలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!