PM Modi: భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది
- భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది
- లక్ష్యాన్ని ముందుగానే సాధిస్తామన్న ప్రధాని మోడీ
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరుస్తున్నామని ప్రకటించడానికి సంతోషంగా ఉన్నాను. ఇవన్నీ భారతదేశం-యూకే సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఈ అభివృద్ధి ప్రయాణంలో భారతదేశంలో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Train: టికెట్ లేకుండా పట్టుబడ్డ ఉపాధ్యాయురాలు.. టీసీ వేధిస్తున్నాడంటూ రివర్స్లో వాగ్వాదం
Also Read
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ఇరు దేశాల మధ్య సుమారు 56 బిలియన్ల వాణిజ్యం కుదిరింది. 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే లక్ష్యాన్ని అనుకున్నదానికంటే ముందుగానే సాధించగలమన్న నమ్మకం ఉందని మోడీ అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి తమకు ప్రాధాన్యత అని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. భారతదేశం-యూకే కలిసి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ‘‘నేడు భారత ఆర్థిక వ్యవస్థలో విస్తృతమైన సంస్కరణలు జరుగుతున్నాయి. సమ్మతిని తగ్గిస్తూనే వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై బలమైన దృష్టి ఉంది. ఇటీవల జీఎస్టి సంస్కరణను ప్రకటించాము. ఇది మధ్యతరగతి, ఎంఎస్ఎంఇల వృద్ధి కథకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరికీ అవకాశాలను కూడా విస్తరిస్తుంది.’’ అని మోడీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: 51 మందితో తొలి జాబితా విడుదల.. 16 శాతం ముస్లింలకు కేటాయింపు
భారతదేశంలో తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాల క్యాంపస్లను ప్రారంభిస్తున్నాయని.. ఇది కూడా ధైర్యాన్నిస్తుంది. భవిష్యత్తులో విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద శక్తిగా మారుతుంది. నేడు టెలికాం, ఏఐ, బయోటెక్, క్వాంటం, సెమీకండక్టర్లు, సైబర్, అంతరిక్షం వంటి రంగాలలో సహకారం కోసం లెక్కలేనన్ని కొత్త అవకాశాలు ఉద్భవిస్తున్నాయి. రక్షణలో సహ-రూపకల్పన, సహ-ఉత్పత్తి వైపు కూడా కదులుతున్నాము. ఈ అవకాశాలన్నింటినీ కాంక్రీట్ సహకారాలుగా మార్చడానికి మన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన సమయం ఇది’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
#WATCH | Mumbai: At the India-UK CEO Forum, PM Narendra Modi says, "I am pleased to announce that we are opening up the nuclear power sector to the private sector, and all this has created opportunities to take India-UK cooperation to new heights. I invite you to join India on… pic.twitter.com/g3PZ9Ug1AX
— ANI (@ANI) October 9, 2025
#WATCH | Mumbai: At the India-UK CEO Forum, PM Narendra Modi says, "Today, extensive reforms are underway in the Indian economy. There is a strong focus on improving the ease of doing business while reducing compliance. Recently, we announced GST reform. This will give new… pic.twitter.com/sspjplhxkw
— ANI (@ANI) October 9, 2025
#WATCH | Mumbai: At the India-UK CEO Forum, PM Narendra Modi says, "You have all seen India's potential in the fintech sector. Today, nearly 50 per cent of the world's real-time digital transactions are taking place in India. The UK's experience in financial services and India's… pic.twitter.com/bDyS4bkMol
— ANI (@ANI) October 9, 2025
#WATCH | Mumbai: At the India-UK CEO Forum, PM Narendra Modi says, "…We must move forward in a structured manner in strategic sectors such as critical minerals, rare earths, and APIs. This will also give our relations a futuristic direction."
"In India today, there is policy… pic.twitter.com/nOWe6HLvVh
— ANI (@ANI) October 9, 2025
తాజావార్తలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?