PM Modi: ఈయూ నేతలతో చర్చించిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..
- ఈయూ నేతలతో మాట్లాడిన ప్రధాని మోడీ..
- ఎఫ్టీఏ, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణ, స్థిరత్వం, రక్షణ, భద్రత, సప్లై చైన్ వంటి కీలక రంగాల్లో పురోగతిని నేతలు స్వాగతించారు. భారత్-ఈయూ ఒప్పందం (FTA), ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEEC) ఏర్పాటుకు నేతలు తమ నిబద్ధతను వ్యక్తపరిచారు.
Read Also: NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్ల భారతదేశ పర్యటను ప్రస్తావిస్తూ, తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నేతలు భారత్ రావాలని ఆహ్వానించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప్రయత్నాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ముగ్గురు నేతలు మాట్లాడారు. శాంతియుత పరిష్కారం, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత నిబద్ధత, మద్దతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరువర్గాలు అంగీకరించాయి.
PM Narendra Modi holds a joint telephone call with President of the European Council Antonio Costa and President of the European Commission Ursula von der Leyen
The leaders welcome progress in bilateral relations in key sectors such as trade, technology, investment, innovation,… pic.twitter.com/tH26IdcIxK
— ANI (@ANI) September 4, 2025
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!