PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు.
భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డామ్లో అతి పిన్న వయస్కుడైన మొదటి ప్రధానిగా రికార్డు సృష్టించారు.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతిపిన్న ప్రధాని రిషి సునాక్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అది కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఇదే కదా అసలైన పండుగ అంటూ దీపావళి సంబరాలను హోరెత్తించారు భారతీయులు.. అయితే, రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు దేశాల్లో కీలకంగా పనిచేస్తూ…