Guwahati: గౌహతిలో స్వల్పంగా భూ కంపనలు.. భయంతో బయటకు పరుగులుతీసిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: సాధారణంగా ప్రకృతి చూడడానికి చాల అందంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్రకృతి ఆగ్రహిస్తే ఎలా ఉంటుంది అనే ఊహ కూడా అతిభయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన ఘటనలు గతంలో కోకొల్లలు. అందుకే ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించబోతుంది అనే సందేహం కలిగిన మనం ఆ విపత్తు నుండి బయట పడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాం.అలా భూమి స్వల్పంగా కపించిందో లేదో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. గౌహతిలో స్వల్పంగా భూమి కంపించింది. దీనితో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. ఈ నేపధ్యంలో ప్రజలు భయంతో ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారు.
Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
Also Read
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
వివరాలలోకి వెళ్తే.. అస్సాం రాజధాని అయినటువంటి గౌహతిలో గురువారం ఉదయం 5.42 గంటలకు స్వల్ప భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. దీనితో ఉన్నపలంగా ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ విషయం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరణ ఇస్తూ.. గురువారం ఉదయం 5.42 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్పంగా భూమి కంపించిందని పేర్కొంది. కాగా భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. అలానే గౌహతికి 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారని పేర్కొంది. కాగ ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరగినట్టుగాని.. అలానే ఆస్తినష్టం జరగినట్టుగాని ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.
Mild earthquake in Guwahati
- Tags
తాజావార్తలు
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..