Pakistan: పాకిస్తాన్ ఆఫ్ఘాన్పై దాడులు చేస్తే, భారత్ చేసిన దాడులు కూడా సరైనవే..
- పాకిస్తాన్ ఆఫ్ఘాన్పై దాడి చేయడాన్ని సమర్థించుకుంటే..
- భారత్ కూడా అదే వాదన చేస్తుంది..
- ఆసిమ్ మునీర్పై ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది. వీటిని ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్లో శత్రువులపై సైనిక దాడులు నిర్వహించడాన్ని సమర్థించుకుంటే, పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భారత్ చేసిన వైమానిక దాడుల్ని పాకిస్తాన్ ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు.
Read Also: Crime: ప్రాణం తీసిన బిర్యానీ..! ఎక్కువ ఉప్పు వేసిందని భార్య దారుణ హత్య
Also Read
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
కరాచీలోని లియారి ప్రాంతంలో జరిగిన మజ్లిస్-ఎ-ఇత్తిహాద్-ఎ-ఉమ్మత్ సమావేశంలో, అసిమ్ మునీర్ నేతృత్వంలో పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక కార్యకలాపాలను మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్రంగా ఖండించారు. పాక్ ఆఫ్ఘాన్పై జరిపిన దాడుల్లో చాలా మంది పౌరులు మరణించారని అన్నారు. ‘‘ మీరు ఆఫ్ఘాన్లోని మా శత్రువులపై దాడులు చేశామని సమర్థిస్తే, భారత్ పాక్లోని బలవల్పూర్లోని ఉగ్రవాదులపై దాడులు చేశామని చెప్పవచ్చు’’ అని అని ఫజ్లూర్ అన్నారు.
తాజావార్తలు
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
-
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
-
Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!