Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
- పాక్ వ్యాప్తంగా భారత్ భారీ దాడులు..
- ఎయిర్ బేస్లు లక్ష్యంగా విధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: India Pakistan War: రావల్పిండి ఎయిర్బేస్పై భారత్ దాడి.. లాహోర్, సియాల్కోట్లో బాంబుల మోత..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ముఖ్యంగా, పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ ఎయిర్బేసుల్ని భారత్ టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టించింది. రావల్పిండిలోని అతి ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై, షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్పై భారీ దాడులతో విరుచుకుపడింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ని టార్గెట్గా భారత్ దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా ఇతర ఎయిర్ బేసుల్ని భారత్ టార్గెట్ చేసి దాడులు చేసినట్లు పాక్ మీడియా కూడా వెల్లడించింది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్పీఆర్ కూడా దాడుల్ని ధ్రువీకరించింది.
రావల్పిండితో పాటు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్ కోట్, నర్వాల్ ఇలా పాక్ నగరాల్లో భారత్ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. పదే పదే డ్రోన్లో భారత్ని టార్గెట్ చేస్తుండటంతో ఎయిర్ బేస్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క రావల్పిండిలోనే రెండు మిలిటరీ స్థావరాలపై భారీ దాడులు జరినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు తెలుస్తోంది. లాహోర్లోని 10, 11 బెటాలియన్లపై దాడి జరిగింది.
#BREAKING: Multiple explosions heard at Noor Khan Air Base of Pakistan Air Force in Rawalpindi – Headquarters of the Pakistan Army. Tit for Tat action by India after Pakistan Army launched attack on India Air bases and Military Stations. pic.twitter.com/L1MqRsMY9Q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2025
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!