Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
- పాక్ వ్యాప్తంగా భారత్ భారీ దాడులు..
- ఎయిర్ బేస్లు లక్ష్యంగా విధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: India Pakistan War: రావల్పిండి ఎయిర్బేస్పై భారత్ దాడి.. లాహోర్, సియాల్కోట్లో బాంబుల మోత..
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ముఖ్యంగా, పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ ఎయిర్బేసుల్ని భారత్ టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టించింది. రావల్పిండిలోని అతి ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై, షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్పై భారీ దాడులతో విరుచుకుపడింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ని టార్గెట్గా భారత్ దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా ఇతర ఎయిర్ బేసుల్ని భారత్ టార్గెట్ చేసి దాడులు చేసినట్లు పాక్ మీడియా కూడా వెల్లడించింది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్పీఆర్ కూడా దాడుల్ని ధ్రువీకరించింది.
రావల్పిండితో పాటు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్ కోట్, నర్వాల్ ఇలా పాక్ నగరాల్లో భారత్ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. పదే పదే డ్రోన్లో భారత్ని టార్గెట్ చేస్తుండటంతో ఎయిర్ బేస్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క రావల్పిండిలోనే రెండు మిలిటరీ స్థావరాలపై భారీ దాడులు జరినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు తెలుస్తోంది. లాహోర్లోని 10, 11 బెటాలియన్లపై దాడి జరిగింది.
#BREAKING: Multiple explosions heard at Noor Khan Air Base of Pakistan Air Force in Rawalpindi – Headquarters of the Pakistan Army. Tit for Tat action by India after Pakistan Army launched attack on India Air bases and Military Stations. pic.twitter.com/L1MqRsMY9Q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2025
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!