Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
- తమిళనాడు జల్లికట్టులో విషాదం..
- ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jallikattu: తమిళనాడు జల్లికట్టు వేడులకల్లో విషాదం నెలకొంది. శివగంగలోని కారైకుడిలో నిర్వహించిన మంజువిరాట్టు కార్యక్రమంలో ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఎద్దును మచ్చిక చేసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎద్దు కుమ్మడంతో 28 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 10 ఎద్దుల్ని తీసుకువచ్చారు. ప్రతీ ఎద్దుని 30 నిమిషాల పాటు మైదానంలో ఉంచుతారు. తొమ్మిది మంది వ్యక్తులు వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు.
Read Also: Marriage On Video Call: సరిహద్దు దాటిన మరో పాక్ మహిళ.. రాజస్థాన్ వ్యక్తితో వీడియో కాల్లో పెళ్లి..
Also Read
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదురై, తిరుచ్చి, రామనాథపురం, పుదుకొట్టై సహా పలు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ ఈవెంట్ నాలుగో రౌండ్లో సేలంకి చెందిన కార్తీక్ అనే యువకుడు దూసుకువెళ్తున్న ఎద్దును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ ఎద్దు అతడి ఛాతీపై బలంగా కమ్మింది. దీంతో వెంటనే కార్తీక నెలపై పడిపోయాడు. ఎద్దు కొమ్ముల కారణంగా గాయాలు కావడంతో పాటు బలంగా ఛాతీపై కుమ్మడంతో గుండెపోటుతో కార్తీక్ మరణించినట్లు వైద్యలు తేల్చారు. ఈ విషాదంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశారు. దీనిపై విచారణ జరుగుతోందని కుంద్రకుడి పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!