Chhattisgarh: ఛత్తీస్గఢ్-తెలంగాణ బోర్డర్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల హతం
- ఛత్తీస్గఢ్-తెలంగాణ బోర్డర్లో భారీ ఎన్కౌంటర్
- ఐదుగురు మావోల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 20 వేల మంది భద్రతా దళాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. భారీగా మావోలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్కు చెందిన 20 వేల మంది సైనికులు మోహరించారు. ఈ కూంబింగ్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని సమాచారం. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్.. ఆర్మీ జవాను వీరమరణం..
Also Read
తాజావార్తలు
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!