Maharashtra: స్కూల్ బాత్రూంలో రక్తపు మరకలు.. విద్యార్థి బట్టలు విప్పిన ప్రిన్సిపాల్, ప్యూన్ అరెస్టు
- మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన ఘటన..
- స్కూల్ బాత్రూమ్లో రక్తపు మరకలు కనిపించడంతో..
- పాఠశాలలోని విద్యార్థుల బట్టలు విప్పి తనఖీ చేయించిన ప్రిన్సిపాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్రూమ్లో రక్తపు మరకలు కనిపించడంతో 12 ఏళ్ల పైబడిన అందరూ బాలికలను హాల్ లోకి నిలబెట్టి.. పీరియడ్స్ ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరో వైపుగా విడదీశారు. ఈ సందర్భంగా మైనర్ బాలికలను ఋతుస్రావం లేదని చెప్పినప్పటికీ, స్కూల్ ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు అటెండెంట్ (ప్యూన్) వారిని శారీరకంగా తనిఖీ చేయించింది. ఈ చెకింగ్ సమయంలో సదరు ప్యూన్ బాలికల అంతర్వస్త్రాలను తాకినట్లు సమాచారం. ఆ సమయంలో ఒక బాలిక సానిటరీ న్యాప్కిన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
Read Also: Trump Tariffs: బ్రెజిల్ సహా మరో 7 దేశాలపై భారీగా సుంకాలు.. పోర్చుగీస్పై మాత్రం 50 శాతం టారీఫ్స్!
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
అయితే, ఓ మైనర్ బాలికకు పీరియడ్స్ లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆ పాఠశాల ప్యూన్ చేత బలవంతంగా ప్రిన్సిపాల్ బట్టలు విప్పించించింది. ఆ బాలిక సానిటరీ న్యాప్కిన్ ఉపయోగించడంతో ఆ అమ్మాయిని బహిరంగంగానే అందరూ విద్యార్థులూ, సిబ్బంది ముందే తీవ్రంగా దూషించింది. ఈ విషయం సదరు స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాల దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్కూల్ మేనేజ్మెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, ప్యూన్ తో పాటు సహా ఇద్దరు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలపై కేసు నమోదైంది. ఇక, ప్రిన్సిపాల్, ప్యూన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులపై విచారణ కొనసాగుతోందని మహారాష్ట్ర పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!