Lok Sabha: మోడీ ప్రసంగ సమయంలో రాహుల్ మొబైల్ వాచ్.. స్పీకర్ రియాక్షన్ ఇదే..!
- శనివారం లోక్సభలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై చర్చ
- గంట 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోడీ
- మోడీ ప్రసంగ సమయంలో మొబైల్ చూస్తూనే ఉన్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విచిత్రంగా ప్రవర్తించారు. ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసగించిన సమయంలో మొబైల్ చూడడంలో మునిగిపోయారు. మోడీ ప్రసంగించినంత సేపు ఫోన్ చూస్తూనే ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. పదే పదే స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mollywood 2024 : ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించిన మాలీవుడ్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
శనివారం లోక్సభలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై చర్చ జరిగింది. చర్చ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. ఏకధాటిగా ప్రధాని మోడీ గంట 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మోడీ ప్రసంగించినంత సేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా పదే పదే హెచ్చరించినట్లుగా సమాచారం అందుతుంది. సభలో ఫోన్ వాడొద్దని రాహుల్కి స్పీకర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bollywood : హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన భామ
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ తన ఫోన్ను సభలో ఉపయోగించవద్దని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం పదే పదే కోరారు. ముందు వరుసలో కూర్చున్న రాహుల్.. పరధ్యానంగా ఉన్నట్లుగా కనిపించారు. తరచూ ఫోన్ని చెక్ చేస్తూనే ఉన్నారు. సహా ఎంపీలతో కబుర్లు చెబుతూనే ఉన్నట్లు కనిపించారు. ప్రియాంక గాంధీ వాద్రా మాత్రం హెడ్ఫోన్లో ప్రధాని ప్రసంగాన్ని వింటూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Roasted Almonds: కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!