Kolkata rape-murder case: నాకు రోటీ-సబ్జీ వద్దు, ఎగ్ న్యూడిల్స్ కావాలి.. నిందితుడి డిమాండ్..
- రోటీ-సబ్జీ వద్దు.. ఎగ్ న్యూడిల్స్ కావాలి..
- కోల్కతా అత్యాచార నిందితుడి డిమాండ్..
- జైలు రూల్స్ ప్రకారం ఖైదీలందరికి ఒకే రకం ఫుడ్..
- సంజయ్ రాయ్ని మందలించిన జైలు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata rape-murder case: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
Read Also: Pakistan: పాక్కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారం విషయంలో కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ కూర, రోటీకి బదులుగా తనకు ఎగ్ చౌమీన్(ఎగ్ న్యూడిల్స్) డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్లో ఉన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో భోజనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఎగ్ చౌమీన్ తినడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే, జైలు నిబంధనల ప్రకారం, ఖైదీలందరికి ఒకే రకమైన ఆహారాన్ని అందిస్తారు. దీంతో సంజయ్ రాయ్ డిమాండ్ని అధికారులు పట్టించుకోలేదు.
రోటీ, కూరగాయలతో తయారు చేసిన కర్రీని వడ్డించడంపై అతను ఆగ్రహంగా ఉన్నాడని, అయితే జైలు అధికారులు మందలించిన తర్వాత చివరకు తినడానికి అంగీకరించాడని నివేదిక పేర్కొంది. ఆగస్టు 09న జరిగిన ఘటనలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సెమినార్ హాలు నుంచి సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4.03 గంటలకు ప్రవేశించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో కనుగొనబడింది. రాయ్కి చెందిన బ్లూటూత్ హెడ్ఫోన్ ఘటన స్థలంలో కనుగొనబడింది. ఇదే కాకుండా అతడి చెంపపై గాయాలు, ఎడమ ఉంగరపు వేలు మధ్య ఎడమ చేతిలో రాపిడి, అతడి ఎడమ తొడపై గాయాలు వంటి సంకేతాలను పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!