Ragging Cases: పెరుగుతున్న ర్యాగింగ్ కేసులు.. పరిష్కారం కోసం కేరళ హైకోర్టు ప్రత్యేక బెంచ్
- కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాగింగ్ కేసులు..
- ర్యాగింగ్ కేసులపై కేరళ హైకోర్టులో పిటిషన్..
- యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging Cases: కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కేఎల్ఎస్ఎ) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంకు ప్రతిస్పందనగా చీఫ్ జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ ఎస్ మనులతో కూడిన డివిజన్ బెంచ్.. యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఏర్పాటుకు తీసుకున్న చర్యల గురించి న్యాయస్థానానికి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Also: Ambulance Misuse: కుక్క కోసం సైరన్తో అంబులెన్స్.. ఆశ్చర్యపోయిన ట్రాఫిక్ పోలీసులు
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఇక, తన సిఫార్సులలో భాగంగా, ప్రభుత్వం, న్యాయ సేవా సంస్థలు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సహా, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాగింగ్ నిరోధక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు. ఈ కమిటీలు ర్యాగింగ్ నిరోధక మార్గదర్శకాలు, నిబంధనలు, న్యాయపరమైన ఆదేశాల అమలును నిర్ధారించే బాధ్యతను కలిగి ఉంటాయన్నారు. దీంతో పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి పురోగతి నివేదికలను సమర్పించాలని కూడా కేరళ హైకోర్టు ఆదేశించింది. అలాగే, స్టూడెంట్స్ లలో వేధింపులను అరికట్టడానికి పాఠశాలల్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. విద్యా సంస్థల్లో సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి కఠినమైన చట్టాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ర్యాగింగ్ నిరోధక నిబంధనలను మరింత బలోపేతం చేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు పరిశీలనలో ఉంది.. రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!