Sabarimala: శబరిమల వెళ్లేవారికి అలర్ట్.. ప్లాస్టిక్ వ్యర్థాలపై నిషేధం..!
- శబరిమలలో ప్లాస్టిక్ వినియోగంపై హైకోర్టు కఠిన ఆదేశాలు..
- పంబా నదిలో ప్లాస్టిక్ షాంపూ సాచెట్లు, సబ్బులు విక్రయించడం నిషేధం..
- పంబా నదిలో విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయనే ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం శబరిమలలో ప్లాస్టిక్ వినియోగంపై హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ షాంపూ సాచెట్లు, సబ్బులు విక్రయించడం, వాడటం పూర్తిగా నిషేధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పంబా నదిలో విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయనే ఆందోళనను వ్యక్తం చేసిన కోర్టు, ఈ సమస్య పర్యావరణానికి హాని కలిగిస్తోందని పేర్కొనింది. దీనిని దృష్టిలో పెట్టుకుని డివిజన్ బెంచ్ ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. .
Read Also: Crime News: లెస్బియన్ అఫైర్..! కన్న కొడుకునే చంపేసిన మహిళ..
Also Read
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ఇక, ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు వెల్లడించింది. అలాగే, పంబా, సన్నిధానం, ఎరుమేలి ప్రాంతాల్లో రసాయన కుంకుమ అమ్మకాలు కూడా నిషేధించినట్లు తెలిపారు. ఎందుకంటే అవి పర్యావరణానికి హానికరమని పేర్కొనింది. రాబోయే మండల- మకరవిళక్కు సీజన్ నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అప్పటి నుంచే న్యాయస్థానం ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఘన వ్యర్థాల పారవేతను నిరోధించేందుకు ఎరుమేలి గ్రామ పంచాయతీ తనిఖీలు చేపట్టాలని కూడా చెప్పుకొచ్చింది. న్యాయస్థానం నిర్ణయంతో శబరిమల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!