3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!
- 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- బూత్ల దగ్గర భారీ క్యూ కట్టిన ఓటర్లు
- పెద్ద ఎత్తున నమోదవుతోన్న పోలింగ్ శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన పోలింగ్.. భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఓటు వేసేందుకు వస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున క్యూలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. క్యూలో ఓటర్లు ఉంటే ఎన్ని గంటలైనా అనుమతి ఇస్తారు.

Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఉదయం 11 గంటల వరకు అస్సాంలో 38.92 శాతం, కేరళంలో 32. 28 శాతం, పుదుచ్చేరిలో 37.06 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని చోట్ల భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా సాగుతోంది.

ఇక కేరళంలో ముఖ్యమంత్రి విజయన్, సినీ ప్రముఖులు మోహన్ లాల్, ముమ్మట్టి, కేంద్రమంత్రి సురేష్ గోపి, పలువురు రాజకీయ నాయకులు ఓటేశారు. ఇక అస్సాంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి బైక్పై వెళ్లి ఓటేశారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుండగా.. తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
#WATCH | Keralam Elections 2026 | Actor Mammootty and his wife Sulfath Kutty cast their vote at a polling station in Kochi today. pic.twitter.com/1C8WxcsyC8
— ANI (@ANI) April 9, 2026
State Assembly Elections | Approximate voter turnout as of 11 am –
Assam – 38.92%
Keralam – 33.28%
Puducherry – 37.06% pic.twitter.com/mZl3Bi5YXv— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!