KCR Bengaluru Tour: రెండు, మూడు నెలల్లో సంచలనాలు చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. నేతల మధ్య దేశ రాజకీయాలపై చర్చ జరిగింది.సమావేశం అనంతరం దేశ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని…వాటిని ఎవరు ఆపలేరని అన్నారు. దేశంతో మార్పు ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్ అన్నారు. దేశ, కర్ణాటక రాజకీయాలపై తాము చర్చించినట్లు కేసీఆర్ అన్నారు.
దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చారని.. అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అయినా దేశ పరిస్థితులు బాగుపడలేదని ఆయన అన్నారు. మనకన్నా వెనకబడి ఉన్న చైనా 16 ట్రిలియన్ ఎకానమీగా ఉందని.. ఇండియా మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలలు కంటోందని ఆయన అన్నారు. దేశంలో మానవ వనరులు ఉన్నాయని.. మంచి నేతలు, మంచి వాతావరణ పరిస్థితులు, నదుల్లో నీరు ఉందని కానీ ఇప్పటికీ మనం తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో దేశం సతమతం అవుతోందని అన్నారు.
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
మనతో పాటు స్వాతంత్య్రం పొందిన అన్ని దేశాలు డెవలప్ మెంట్ లో ముందుకు వెలుతున్నాయని.. దేశంలో గిరిజనులు, రైతులు, ఎస్సీలు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ద్రవ్యోల్భనం రోజురోజుకు పెరుగుతోందని.. జీడీపీ పడిపోయిందని, కంపెనీలు మూతపడుతున్నాయని.. తొలిసారిగా రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!