Iran War: ఇరాన్ యుద్ధం.. భారత బాస్మతి వ్యాపారంపై దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి.
Read Also: Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
ముఖ్యంగా ఈ యుద్ధం భారత బాస్మతి వ్యాపారాన్ని దెబ్బతీసింది. 4 లక్షల టన్నుల బియ్యం చిక్కుకుపోయింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బాస్మతి బియ్యం ఎగుమతిదారు. ప్రస్తుతం రవాణాలో ఉన్న, అంతర్జాతీయ ఓడిరేవుల్లో ఉన్న బియ్యం చిక్కుకుపోయింది. ఇది ఎగుమతిదారులు, మిల్లర్లు, రైతులకు తీవ్ర ఇబ్బందులు తెస్తోంది.
భారత బాస్మతి బియ్యానికి మధ్యప్రాచ్యంలో మంచి డిమాండ్ ఉంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ వంటి దేశాలు భారత బాస్మతి బియ్యానికి పెద్ద మార్కెట్గా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి 50 శాతం ఎగుమతి వాటాను కలిగి ఉన్నాయి. విదేశీ డిమాండ్ అకస్మాత్తుగా తగ్గడంతో మార్కెట్ ప్రభావితం అవుతోంది. దేశీయ మార్కెట్లో బాస్మతి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ధరలు క్వింటాల్కు రూ. 1000 వరకు తగ్గాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ దీని వల్ల ఎక్కువ ప్రభావితం అవుతోంది. ఆ రాస్ట్రంలోని రైసెన్, నర్మాదాపురం వంటి జిల్లాల్లో ఎగుమతి ఆర్డర్లలో తగ్గుదల కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Explainer: పాక్తో వేగలేం! పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
Hema Malini: డియోల్ కుటుంబంలో నిజంగానే విభేదాలున్నాయా? తొలిసారి స్పందించిన హేమా మాలిని..
-
Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Monsoon Health Alert: రెయిన్ అలర్ట్ అంటే హెల్త్ అలర్ట్ కూడా.. పిల్లలకు ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇవే.. వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!