Iran War: ఇరాన్ యుద్ధం.. భారత బాస్మతి వ్యాపారంపై దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి.
Read Also: Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
Also Read
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
ముఖ్యంగా ఈ యుద్ధం భారత బాస్మతి వ్యాపారాన్ని దెబ్బతీసింది. 4 లక్షల టన్నుల బియ్యం చిక్కుకుపోయింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బాస్మతి బియ్యం ఎగుమతిదారు. ప్రస్తుతం రవాణాలో ఉన్న, అంతర్జాతీయ ఓడిరేవుల్లో ఉన్న బియ్యం చిక్కుకుపోయింది. ఇది ఎగుమతిదారులు, మిల్లర్లు, రైతులకు తీవ్ర ఇబ్బందులు తెస్తోంది.
భారత బాస్మతి బియ్యానికి మధ్యప్రాచ్యంలో మంచి డిమాండ్ ఉంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ వంటి దేశాలు భారత బాస్మతి బియ్యానికి పెద్ద మార్కెట్గా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి 50 శాతం ఎగుమతి వాటాను కలిగి ఉన్నాయి. విదేశీ డిమాండ్ అకస్మాత్తుగా తగ్గడంతో మార్కెట్ ప్రభావితం అవుతోంది. దేశీయ మార్కెట్లో బాస్మతి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ధరలు క్వింటాల్కు రూ. 1000 వరకు తగ్గాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ దీని వల్ల ఎక్కువ ప్రభావితం అవుతోంది. ఆ రాస్ట్రంలోని రైసెన్, నర్మాదాపురం వంటి జిల్లాల్లో ఎగుమతి ఆర్డర్లలో తగ్గుదల కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!