గుడ్న్యూస్.. 2021లోపే ప్రజలందరికీ వ్యాక్సినేషన్..
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అయితే, సువిశాల భారత దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసేది ఎప్పుడు అనే అనుమాలు ఉన్నాయి.. దానికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా వెంటాడుతోంది.. ఈ తరుణంలో.. శుభవార్త వినిపించారు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్… దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయనున్నట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్పై ప్రతిపక్షాల విమర్శలపై.. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇవాళ్ల ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ జవదేకర్.. 2021లోపే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఇక, వ్యాక్సిన్లపై రాహుల్ గాంధీ ఆందోళన చెందితే… ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గందరగోళంగా సాగుతోందని ఆరోపించిన కేంద్ర మంత్రి… 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను కూడా వాళ్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాగా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు కూడా టీకాలు కొనడానికి గ్లోబల్ టెండర్లకు పిలిచిన సంగతి తెలిసిందే.. ఏదేమైనా, కేంద్రం… రాష్ట్రాల వ్యాక్సినేషన్ను తప్పుబట్టింది.. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృధా చేస్తున్నాయని ఆరోపించింది.
Also Read
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!