UN: పాకిస్తాన్ బుద్ధి వంకర.. స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India slams Pakistan for raking up Kashmir issue at UN: మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ అబద్దాలను ప్రచారం చేయడానికి తెగించి ప్రయత్నాలు చేస్తుందంటూ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగంగా ఉందని యూఎన్ లో భారతదేశ శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక్ మాథూర్ అన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు.. ఈ వ్యాఖ్యలే కారణం..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా పాకిస్తాన్ వేదికను దుర్వినియోగం చేస్తుందని భారత్ వ్యాఖ్యానించింది. అంతకుముందు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ యూఎన్ భద్రతామండలి ప్రాతినిథ్యంపై జీ4 దేశాల ప్రతిపాదనను అందించారు. భద్రతామండలిలో సంస్కరణలు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆమె అన్నారు. జీ4 దేశాలు అయిన బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియాల తరుపున రుచికా కాంజోజ్ మాట్లాడారు.
భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చాలా రోజుల నుంచి కోరుతోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకేలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే చాలా కాలం నుంచి భారత్ తో పాటు మరికొన్ని దేశాలు భద్రతామండలిని సంస్కరించాలని కోరుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు ఇందులో సభ్యత్వం లేకపోవడం భద్రతా మండలికి నిండుతనం తీసుకురాలేదని భారత్ పలుమార్లు యూఎన్ లో వ్యాఖ్యానించింది. అయితే చైనా తప్పా.. మిగతా నాలుగు దేశాలు యూఎన్ లో భారత్ కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం తన వీటో అధికారంలో భారత్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!