Kiren Rijiju: మైనార్టీల పట్ల వివక్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!
- లోక్సభలో రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చ..
- దేశంలో మైనార్టీ పట్ల ఎలాంటి వివక్ష లేదని చెప్పిన కేంద్రమంత్రి..
- భారత్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి: కిరణ్ రిజిజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: లోక్సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ముస్లింలతో పోలిస్తే, భారత్లోని ముస్లింలు చాలా బెటర్గా ఉన్నారని కొనియాడారు. అందుకే పొరుగు దేశాల్లో ఉంటున్న మైనార్టీలు కూడా ఆశ్రయం కోరుతున్నారని కిరణ్ రిజిజు వెల్లడించారు.
Read Also: Perni Nani Family in Hiding: అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
అయితే, ఇతర దేశాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ఓటింగ్ హక్కుల గురించి కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. అలాగే, మన దేశంలో తమ హక్కులను కాపాడుకునేందుకు మైనార్టీలకు న్యాయ రక్షణ కల్పిస్తోందన్నారు. ఇక, దేశం గురించి మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశం యొక్క ఇమేజ్పై అది ప్రభావం చూపంచే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య రంగంలో భారత్తో ఏ దేశాన్ని కూడా పోల్చొద్దన్నారు. దీంతో పాటు దేశ ఆర్థిక ప్రగతిలో చాలా గ్యాప్లు ఉన్నాయి.. అందుకే ప్రధాన మంత్రి వికసిత్ భారత్ నినాదాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మార్చలేకపోయిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!