CDSCO: ప్రభుత్వ ల్యాబ్స్లో తనిఖీలు నిర్వహించాకే.. దగ్గు మందు ఎగుమతికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Considers Testing Cough Syrups Before Export: భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే నాసిరకం దగ్గు సిరప్ల ఎగుమతులను నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎగుమతులకు ముందు ప్రభుత్వ ప్రయోగశాలలలో తనిఖీలను చేయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పంపిన ప్రతిపాదనను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఎగుమతి చేసే ముందు వస్తువులను ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించాలనే ప్రతిపాదన ఉంటుందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మే మొదటి వారంలో మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపించారు. ఈ నమూనాలను ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ మరియు చండీగఢ్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు గౌహతిలో ఉన్న ఆరు CDSCO నెట్వర్క్ ల్యాబ్లలో పరీక్షించనున్నారు. ఈ ల్యాబ్లే కాకుండా, ఈ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క NABL- గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లలో కూడా పరీక్షించవ చ్చని అధికారు చెబుతున్నారు. CDSCO ప్రయోగశాలల్లో ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాలలు (చండీగఢ్ మరియు గౌహతి), సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (కోల్కతా), మరియు సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు (చెన్నై, హైదరాబాద్ మరియు ముంబై) ఉన్నాయి.
Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి
ఎగుమతి కోసం సరుకును విడుదల చేయడానికి ఎగుమతిదారు ఆమోదించబడిన ల్యాబ్లలో ఒకదాని నుండి ఎగుమతి చేయబడే బ్యాచ్ల యొక్క సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ తోపాటు ఇతర డాక్యుమెంటేషన్ను సమర్పించాల్సి ఉంటుందని ప్రతిపాదన తెలపుతోంది. ఉజ్బెకిస్థాన్, గాంబియా మరియు మార్షల్ దీవులు మరియు మైక్రోనేషియాతో సహా భారతీయ ఔషధాల దిగుమతిదారులచే అనేక ఆరోపణలపై నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మేడ్-ఇన్-ఇండియా దగ్గు సిరప్లు విషపూరిత రసాయనాలతో కలుషితమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో తయారైన దగ్గు మందులను ఎగుమతి చేయడానికి ముందు ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించిన అనంతరం ఎగుమతి చేయనున్నారు
తాజావార్తలు
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!