CDSCO: ప్రభుత్వ ల్యాబ్స్లో తనిఖీలు నిర్వహించాకే.. దగ్గు మందు ఎగుమతికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Considers Testing Cough Syrups Before Export: భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే నాసిరకం దగ్గు సిరప్ల ఎగుమతులను నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎగుమతులకు ముందు ప్రభుత్వ ప్రయోగశాలలలో తనిఖీలను చేయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పంపిన ప్రతిపాదనను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
ఎగుమతి చేసే ముందు వస్తువులను ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించాలనే ప్రతిపాదన ఉంటుందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మే మొదటి వారంలో మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపించారు. ఈ నమూనాలను ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ మరియు చండీగఢ్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు గౌహతిలో ఉన్న ఆరు CDSCO నెట్వర్క్ ల్యాబ్లలో పరీక్షించనున్నారు. ఈ ల్యాబ్లే కాకుండా, ఈ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క NABL- గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లలో కూడా పరీక్షించవ చ్చని అధికారు చెబుతున్నారు. CDSCO ప్రయోగశాలల్లో ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాలలు (చండీగఢ్ మరియు గౌహతి), సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (కోల్కతా), మరియు సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు (చెన్నై, హైదరాబాద్ మరియు ముంబై) ఉన్నాయి.
Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి
ఎగుమతి కోసం సరుకును విడుదల చేయడానికి ఎగుమతిదారు ఆమోదించబడిన ల్యాబ్లలో ఒకదాని నుండి ఎగుమతి చేయబడే బ్యాచ్ల యొక్క సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ తోపాటు ఇతర డాక్యుమెంటేషన్ను సమర్పించాల్సి ఉంటుందని ప్రతిపాదన తెలపుతోంది. ఉజ్బెకిస్థాన్, గాంబియా మరియు మార్షల్ దీవులు మరియు మైక్రోనేషియాతో సహా భారతీయ ఔషధాల దిగుమతిదారులచే అనేక ఆరోపణలపై నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మేడ్-ఇన్-ఇండియా దగ్గు సిరప్లు విషపూరిత రసాయనాలతో కలుషితమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో తయారైన దగ్గు మందులను ఎగుమతి చేయడానికి ముందు ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించిన అనంతరం ఎగుమతి చేయనున్నారు
తాజావార్తలు
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!