India-China: ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్ చైనా పురోగతి సాధించాయి..
- వాస్తవాధీనరేఖ వెంట గతంలో భారత్- చైనా బలగాలు మోహరించాయి.. ఇప్పుడు ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో పురోగతి సాధించాం..
- భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు. ఇక, ఆదివారం నాడు ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో మా (భారత్-చైనా) మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని మీ అందరికి తెలుసు అని చెప్పుకొచ్చారు. బలగాల ఉపసంహరణలో ఇరు కొంత పురోగతి సాధించాయి.. 2020కు ముందు లేనిస్థాయిలో ఎల్ఏసీ వెంబడి భారీగా డ్రాగన్ కంట్రీ చైనా తన బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది.. దానికి ప్రతిగా తాము భద్రతా బలగాలను మోహరించామని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Wriddhiman Saha Retirement: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
కానీ, ఈ సమస్య వల్ల ఇతర అంశాల్లోనూ మా (ఇండియా- చైనా) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. బలగాల ఉపసంహరణ తర్వాత మా సంబంధాలు ఏ దిశలో వెళ్తాయనేది వేచి చూడాలన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం పైనా కూడా జైశంకర్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ఈ యుద్ధం విస్తరించకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా నేరుగా మాట్లాడుకోకపోవడం వల్లే ఇంత పెద్ద వార్ కొనసాగుతుంది.. దీన్ని తగ్గించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భాకత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
తాజావార్తలు
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!