Suspicion on Wife: భార్యను 15 సార్లు పొడిచి చంపిన భర్త ఆతరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspicion on wife: అనుమానాలు పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానంతో దాడి చేసుకోవడం. చిన్నారులను సైతం చంపడం గత కొన్నిరోజులుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనే కర్ణాటకలో హాసకేటే లో చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను 15సార్లు కత్తితో పొడిచి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
హాసకోటేకు చెందిన రమేశ్, అర్పిత ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరిద్దరూ హోసకోటేలోనే నివాసం ఉంటున్నారు. అయితే గత ఏడాదిగా వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్యమీద భర్తకు అనుమానం మొదలైంది. రాను అవితీవ్ర తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త వేధింపులకు విడాకులు కూడా తీసుకుందామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అయితే అర్పిత తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అయితే.. అర్పితపై కోపం పెంచుకున్న రమేశ్ ఆమెను పిల్లలను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. అత్తమామ ఇంటికి వెళ్లిన రమేశ్ భార్యతో కలిసి వుందామని ఒప్పించాడు.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read also: World Bank: ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. ప్రతిదీ ఆర్థికమాంద్యం వైపు తిరోగమనం. వరల్డ్ బ్యాంక్ ఆందోళన
ఇకనుంచి కలతలు లేకుండా.. అనుమానించనని మాట ఇచ్చి నమ్మబలికాడు. దీంతో ఆమోసపూరిత మాటలు నమ్మిన అర్పిత భర్త రమేశ్ తో బయటకు వెళ్లింది. హోసకోట ఇండస్ట్రీయల్ ప్రాంతానికి తీసుకువెల్లి ఇదే అలుసుగా భావించిన రమేశ్ అతనితో తెచ్చుకున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచాడు. మెడపై దాడి చేసి అర్పితను 15 సార్లు ఆమెను పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయింది. అనంతరం రమేశ్ కూడా తనను తాను పొడుచుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్పిత మరణించింది. రమేశ్ పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్పిత తల్లిదండ్రులు రమేశ్ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Kakani Govardhan Reddy: వికేంద్రీకరణ వద్దని పవన్ ప్రకటన చేయగలరా?
తాజావార్తలు
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!