Suspicion on Wife: భార్యను 15 సార్లు పొడిచి చంపిన భర్త ఆతరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspicion on wife: అనుమానాలు పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానంతో దాడి చేసుకోవడం. చిన్నారులను సైతం చంపడం గత కొన్నిరోజులుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనే కర్ణాటకలో హాసకేటే లో చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను 15సార్లు కత్తితో పొడిచి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
హాసకోటేకు చెందిన రమేశ్, అర్పిత ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరిద్దరూ హోసకోటేలోనే నివాసం ఉంటున్నారు. అయితే గత ఏడాదిగా వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్యమీద భర్తకు అనుమానం మొదలైంది. రాను అవితీవ్ర తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త వేధింపులకు విడాకులు కూడా తీసుకుందామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అయితే అర్పిత తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అయితే.. అర్పితపై కోపం పెంచుకున్న రమేశ్ ఆమెను పిల్లలను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. అత్తమామ ఇంటికి వెళ్లిన రమేశ్ భార్యతో కలిసి వుందామని ఒప్పించాడు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read also: World Bank: ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. ప్రతిదీ ఆర్థికమాంద్యం వైపు తిరోగమనం. వరల్డ్ బ్యాంక్ ఆందోళన
ఇకనుంచి కలతలు లేకుండా.. అనుమానించనని మాట ఇచ్చి నమ్మబలికాడు. దీంతో ఆమోసపూరిత మాటలు నమ్మిన అర్పిత భర్త రమేశ్ తో బయటకు వెళ్లింది. హోసకోట ఇండస్ట్రీయల్ ప్రాంతానికి తీసుకువెల్లి ఇదే అలుసుగా భావించిన రమేశ్ అతనితో తెచ్చుకున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచాడు. మెడపై దాడి చేసి అర్పితను 15 సార్లు ఆమెను పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయింది. అనంతరం రమేశ్ కూడా తనను తాను పొడుచుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్పిత మరణించింది. రమేశ్ పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్పిత తల్లిదండ్రులు రమేశ్ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Kakani Govardhan Reddy: వికేంద్రీకరణ వద్దని పవన్ ప్రకటన చేయగలరా?
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..