Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు..
- సోనమ్ రఘువంశీకి బెయిల్..
- గతేడాది భర్త రాజా రఘువంశీ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon murder: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్తో హనీమూన్ కోసం మేఘాలయ తీసుకెళ్లి అక్కడ హత్య చేసింది. ఈ ఘటన వల్ల పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడేలా చేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆమె చాలా కాలంగా షిల్లాంగ్ జైలులో ఉన్నారు. సోనమ్ రఘువంశీతో పాటు 8 మందిని షిల్లాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, ఇప్పుడు సోనమ్కు ఉపశమనం లభించింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.
Read Also: Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
రాజా రఘువంశీకి, సోనమ్కు 2025 మే నెలలో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది కాలానికే వీరిద్దరు మేఘాలయలోని షిల్లాంగ్కు హనీమూన్ కోసం వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. షిల్లాంగ్లోని ఒక జలపాతానికి సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని 2025 జూన్2న గుర్తించారు.
సోనమ్ రఘువంశీ కోసం పోలీసులు వెతుకున్న క్రమంలో ఆమె 2025 జూన్ 09న యూపీలోని ఘాజీపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమన్ రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ప్రేమ వ్యహరం నడుపుతుందని, ఇద్దరు కలిసి రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆకాష్, ఆనంద్, విశాల్ అనే ముగ్గురు నిందితులు రాజాను హత్య చేసి లోయలో పారేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!