Blackmailing: సివిల్స్లో ఫెయిల్.. దొంగగా మారి ఏం పనులు చేస్తున్నాడో తెలుసా..?
- ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో దంపతులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తి
- ఇంతకుముందు సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి విఫలం
- డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాల ఎంపిక
- ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో చిత్రీకరణ
- వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
Read Also: MLA Rajasingh: అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ మేరకు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి వాట్సాప్లో గుర్తు తెలియని కాల్ వచ్చింది. నిందితుడి వయస్సు 28 సంవత్సరాలు.. అతని పేరు వినయ్ కుమార్ సాహు. గత నెలలో.. అతను దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దంపతుల ఇంటికి వెళ్ళాడు. అయితే అతను దొంగిలించకుండా.. తన మొబైల్ ఫోన్తో ప్రైవేట్ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ వారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో.. దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జూన్ 25న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ధంధా) సంజయ్ పుంధీర్ తెలిపారు.
Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
జూన్ 17న.. తన వాట్సాప్లో తెలియని నంబర్ నుండి వీడియో క్లిప్ వచ్చిందని.. తమ వ్యక్తిగత సంబంధ వీడియో అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తమ వీడియోను పబ్లిక్లో పెడతానని డిమాండ్ చేశారని భర్త పోలీసులకు చెప్పాడు. ఈ కేసును విచారించేందుకు పోలీసులు, యాంటీ క్రైమ్ అండ్ సైబర్ యూనిట్ (ఏసీసీయూ) సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సాహు అహివారా నివాసిగా గుర్తించారు. అతను.. ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్నాడు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!