Mallikarjun Kharge: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జమ్ములో ఎన్నికలు నిర్వహించాలి..
- కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్..
- సుప్రీం నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి..
- బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి: ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. తద్వారా అక్కడి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి.. ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మల్లికార్జున ఖర్గే ఈ కామెంట్స్ చేశారు.
Read Also: Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
Also Read
- EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
- Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
కాగా, ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుండటంతో పాటు తీవ్రవాదాన్ని అరికట్టే ఛాన్స్ ఉంటుందని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.. కానీ, ప్రస్తుతం ఆయన మాటలకు భిన్నంగా జమ్ములో ఉగ్రదాడులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 683 ఉగ్రదాడులు జరిగాయని.. 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు విడిచారని ఖర్గే తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్ములో 25 ఉగ్రదాడులు జరిగ్గా.. 15 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయి.. 27 మంది గాయపడ్డారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!