Delhi: ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
- ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు
- విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది డాగ్స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణనే ఎందుకు? బీజేపీ వ్యూహమిదేనా?
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
స్కూళ్ల అధికారిక మెయిల్స్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లను పేల్చేస్తున్నట్లుగా మెసేజ్ పంపిస్తున్నారు. దీంతో స్కూళ్ల దగ్గర పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంటోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ కుంజ్లోని డీపీఎస్ స్కూల్ (DPS), స్ప్రింగ్ డేల్ స్కూల్తో పాటు మరికొన్ని పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెసేజ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నుంచి పిల్లలను బయటకు పంపి తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Monday Test : కూలీ, వార్ 2కు నేటి నుండి అసలు పరీక్ష
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు మేసేజ్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా ఈ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్లో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ స్కూల్కు.. ఆ తర్వాత జూన్ 19న సౌత్ ఢిల్లీ లోని మరొక ప్రైవేట్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వరుస బాంబు బెదిరింపుల నేపద్యంలో ఇప్పటికే సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారని దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి మెయిన్స్ వస్తున్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!