Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ఛార్జింగ్ పాయింట్ ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ అన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్లు కొంచెం వరకు నష్టపోయిందని.. అయితే 2024 నాటికి మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాన్ని చేరుకోగలదని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను సృష్టించడం అత్యంత ముఖ్యమైన లక్ష్యమన్నారు. ఢిల్లీలో ఇప్పటికే 2,000లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. సుమారు 100 ఛార్జింగ్ స్టేషన్లు సృష్టించబడుతున్నాయన్నారు. మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఛార్జింగ్ పాయింట్ను అందుబాటులోకి తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
అనేక అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గాయని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను స్వీకరించడం లేదని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనం పూర్తి ఛార్జింగ్తో కొద్ది రేంజ్ దూరం వరకే వెళ్లగలుగుతుందని ఆయన అన్నారు. “రేంజ్ సమస్యను తయారీదారులు తప్పక పరిష్కరించాలని… సౌకర్యవంతమైన రేంజ్ సొల్యూషన్స్ అందించాలి” అని ఆయన అన్నారు. వాటి ధర కూడా ఎక్కువగా ఉండడం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని కొనకపోవడానికి కారణమని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!