Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ఛార్జింగ్ పాయింట్ ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ అన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్లు కొంచెం వరకు నష్టపోయిందని.. అయితే 2024 నాటికి మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాన్ని చేరుకోగలదని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను సృష్టించడం అత్యంత ముఖ్యమైన లక్ష్యమన్నారు. ఢిల్లీలో ఇప్పటికే 2,000లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. సుమారు 100 ఛార్జింగ్ స్టేషన్లు సృష్టించబడుతున్నాయన్నారు. మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఛార్జింగ్ పాయింట్ను అందుబాటులోకి తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
అనేక అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గాయని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను స్వీకరించడం లేదని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనం పూర్తి ఛార్జింగ్తో కొద్ది రేంజ్ దూరం వరకే వెళ్లగలుగుతుందని ఆయన అన్నారు. “రేంజ్ సమస్యను తయారీదారులు తప్పక పరిష్కరించాలని… సౌకర్యవంతమైన రేంజ్ సొల్యూషన్స్ అందించాలి” అని ఆయన అన్నారు. వాటి ధర కూడా ఎక్కువగా ఉండడం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని కొనకపోవడానికి కారణమని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!