Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ఛార్జింగ్ పాయింట్ ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ అన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్లు కొంచెం వరకు నష్టపోయిందని.. అయితే 2024 నాటికి మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాన్ని చేరుకోగలదని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను సృష్టించడం అత్యంత ముఖ్యమైన లక్ష్యమన్నారు. ఢిల్లీలో ఇప్పటికే 2,000లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. సుమారు 100 ఛార్జింగ్ స్టేషన్లు సృష్టించబడుతున్నాయన్నారు. మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఛార్జింగ్ పాయింట్ను అందుబాటులోకి తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అనేక అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గాయని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను స్వీకరించడం లేదని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనం పూర్తి ఛార్జింగ్తో కొద్ది రేంజ్ దూరం వరకే వెళ్లగలుగుతుందని ఆయన అన్నారు. “రేంజ్ సమస్యను తయారీదారులు తప్పక పరిష్కరించాలని… సౌకర్యవంతమైన రేంజ్ సొల్యూషన్స్ అందించాలి” అని ఆయన అన్నారు. వాటి ధర కూడా ఎక్కువగా ఉండడం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని కొనకపోవడానికి కారణమని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!