Delhi: వెహికల్ రూల్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- వెహికల్ రూల్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తామన్న సీఎం రేఖా గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను సుప్రీం ధర్మాసనం నిషేధించింది. దీంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సిద్ధపడుతోంది.
ఇది కూడా చదవండి: Trump: అదనంగా 10 శాతం సుంకాలు వసూలు చేస్తాం.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
Also Read
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టులో వినిపిస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. వాహనాల విషయంలో దేశవ్యాప్తంగా వర్తించే రూల్సే ఢిల్లీలో కూడా అమలవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలు అసౌకర్యానికి గురి కావడం భావ్యం కాదన్నారు. ఇప్పటికే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ధర్మాసనానికి తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులనే ఢిల్లీలో అమలు చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!