Delhi: వెహికల్ రూల్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- వెహికల్ రూల్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తామన్న సీఎం రేఖా గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను సుప్రీం ధర్మాసనం నిషేధించింది. దీంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సిద్ధపడుతోంది.
ఇది కూడా చదవండి: Trump: అదనంగా 10 శాతం సుంకాలు వసూలు చేస్తాం.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టులో వినిపిస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. వాహనాల విషయంలో దేశవ్యాప్తంగా వర్తించే రూల్సే ఢిల్లీలో కూడా అమలవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలు అసౌకర్యానికి గురి కావడం భావ్యం కాదన్నారు. ఇప్పటికే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ధర్మాసనానికి తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులనే ఢిల్లీలో అమలు చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్..
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!