Atishi: ఎన్నికల వేళ అతిషికి ఊరట.. పరువునష్టం కేసు కొట్టివేత
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం అతిషికి ఊరట
- పరువునష్టం కేసు కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషికి భారీ ఊరట లభించింది. అతిషిపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పురువు నష్టం పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అతిషి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీని ఉద్దేశించి చేసినవే కానీ, నిర్దిష్ట వ్యక్తులను ఉద్దేశించి చేసినవి కావని న్యాయస్థానం తెలిపింది.
ఇది కూడా చదవండి: Benefits of Black Grapes: నల్ల ద్రాక్ష తినడం వల్ల ఇన్ని లాభాలా?
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
తమ పార్టీలో చేరాలంటూ బీజేపీకి చెందిన కొందరు నేతలు సంప్రదించినట్లు గత ఏడాది ఏప్రిల్లో అతిషి ఆరోపించారు. బీజేపీలో చేరాలని.. లేదంటే ఈడీ అరెస్ట్ ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. అతిషి ఆరోపణలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీపై అతిషి తప్పుడు ఆరోపణలు చేశారని, తగిన సాక్ష్యాలు చూపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా విచారించిన కోర్టు.. పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఎన్నికల వేళ అతిషికి ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు.. ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా పాక్ అనుకూల వర్గం కుట్ర..?
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక ముఖ్యమంత్రి అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కూలిన భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!