Atishi: ఎన్నికల వేళ అతిషికి ఊరట.. పరువునష్టం కేసు కొట్టివేత
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం అతిషికి ఊరట
- పరువునష్టం కేసు కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషికి భారీ ఊరట లభించింది. అతిషిపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పురువు నష్టం పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అతిషి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీని ఉద్దేశించి చేసినవే కానీ, నిర్దిష్ట వ్యక్తులను ఉద్దేశించి చేసినవి కావని న్యాయస్థానం తెలిపింది.
ఇది కూడా చదవండి: Benefits of Black Grapes: నల్ల ద్రాక్ష తినడం వల్ల ఇన్ని లాభాలా?
Also Read
తమ పార్టీలో చేరాలంటూ బీజేపీకి చెందిన కొందరు నేతలు సంప్రదించినట్లు గత ఏడాది ఏప్రిల్లో అతిషి ఆరోపించారు. బీజేపీలో చేరాలని.. లేదంటే ఈడీ అరెస్ట్ ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. అతిషి ఆరోపణలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీపై అతిషి తప్పుడు ఆరోపణలు చేశారని, తగిన సాక్ష్యాలు చూపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా విచారించిన కోర్టు.. పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఎన్నికల వేళ అతిషికి ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు.. ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా పాక్ అనుకూల వర్గం కుట్ర..?
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక ముఖ్యమంత్రి అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కూలిన భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!