Atishi: ఎట్టకేలకు సీఎం అతిషికి బంగ్లా కేటాయింపు.. ఎక్కడంటే..!
- ఎట్టకేలకు సీఎం అతిషికి బంగ్లా కేటాయింపు
- కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసమే కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు. అయితే అధికారిక పత్రం రాలేదంటూ ఆమె వస్తువులను అధికారులు తీసుకెళ్లిపోయారు. దీంతో గవర్నర్ వర్సెస్ ఆప్ మధ్య దుమారం చెలరేగింది. కేంద్రం అండతో గవర్నర్ వీకే. సక్సేనా.. ముఖ్యమంత్రి వస్తువులను తరలించారంటూ సీఎంవో ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Modi-Trudeau: లావోస్లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు
Also Read
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
మొత్తానికి వివాదం మరింత దుమారం చెలరేగక ముందే సమస్య సద్దుమణిగింది. ఢిల్లీ సీఎం అతిషికి 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని సివిల్ లైన్స్ నివాసాన్ని అధికారికంగా కేటాయించినట్లు పీడబ్ల్యుడీ అధికారిక నోటిఫికేషన్ విడుదలైనట్లు శుక్రవారం తెలిపింది. నోటిఫికేషన్ వెలువడిన ఎనిమిది రోజుల్లోగా బంగ్లాకు సంబంధించిన అంగీకారపత్రాన్ని సీఎం సమర్పించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Noel Tata: టాటా ట్రస్ట్ల కొత్త ఛైర్మన్ నోయెల్ టాటాపై బుర్జ్ ఖలీఫా బాధ్యత!
గత నెలలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అతిషిని కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే హర్యానా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఈనెల 4న బంగ్లాను ఖాళీ చేసి పార్టీ నేతకు చెందిన ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇక అతిషి కేజ్రీవాల్ ఖాళీ చేసిన ఇంట్లోకి సోమవారం వెళ్లిపోయారు. తీరా చూస్తే.. అధికారిక పత్రం రాలేదంటే అధికారులు.. అతిషి వస్తువులను తరలించారు. దీంతో గవర్నర్-ఆప్ మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : విజయమే లక్ష్యంగా పని చేయాలి.. ఎమ్మెల్సీ ఎన్నిక జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!