Supreme Court: భార్య “లవర్”ని పోలీస్ స్టేషన్లో కాల్చి చంపిన కానిస్టేబుల్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
- రెండు దశాబ్ధాల నాటి హత్య కేసు..
- భార్య లవర్ని చంపేసిన కానిస్టేబుల్..
- యావజ్జీవ శిక్షను సమర్థించిన అత్యున్నత ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రెండు దశాబ్ధాల క్రితం చోటు చేసుకున్న హత్యలో నిందితుడికి యావజ్జీవ శిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ అయిన భర్త తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. బాధితుడు తనను చంపేందుకు వచ్చాడని, ఆత్మరక్షణ కోసమే తాను చంపాల్సి వచ్చిందని, దీనిని హత్యగా చెప్పలేమని నిందితుడు సురేందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సుధాన్షు ధులియా, రాజేష్ బిందాల్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
Read Also: Hathras Stampede: పక్కటెముకలు విరగడం, ఊపిరాడకపోవడంతో మరణాలు..
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
మరణించిన వ్యక్తిపై గాయాలు, తుపాకీ కాల్పులు ఇవన్నీ హత్య అనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని, చివరకు నిందితుడు తాను అనుకున్నది సాధించాడని, ఇది తక్కువ పరిమాణం ఉన్న కేసు కదాని న్యాయమూర్తి ధులియా 23 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అతడి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రస్తుత కేసు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణ హత్య అనే వాస్తవాలను వెల్లడిస్తాయని చెప్పింది. నిందితుడు నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని తీర్పు చెప్పింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. చనిపోయిన వ్యక్తి, దోషి సమీప బంధువును పెళ్లి చేసుకున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. బాధితుడు, ఆ సమయంలో కానిస్టేబుల్గా ఉన్న సురేందర్ సింగ్ భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. జూన్ 30, 2002న మయూర్ విహార్ పోలీస్ స్టేషన్లో బాధితుడు వెళ్లిన సందర్భంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర పోలీస్ సిబ్బంది చూస్తుండగానే, దోషి తన అధికారిక 9-ఎంఎం కార్బైన్తో బాధితుడిని చంపేశాడు.
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!