Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- ఇజ్రాయిల్కు భారత్లో విపరీతమైన మద్దతు
- నెతన్యాహూ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు.
- “ఇజ్రాయిల్కు మోదీ బేషరతు మద్దతు ఇస్తున్నారు”: అని జైరాం రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రపంచం వ్యతిరేకిస్తున్నా, భారత్లో తమకు భారీ మద్దతు దొరుకుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. భారత్ నుంచే తమకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, భారత్లో ఇజ్రాయిల్ అంటే క్రేజ్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య సారా న్యూఢిల్లీలో 2018లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ నుంచి ఆప్యాయమైన స్వాగతాన్ని అందుకున్నట్లు చెప్పారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్కు అందిస్తున్న మద్దతు ‘తీవ్రమైన నైతిక పిరికితనం’’గా అభివర్ణించారు. శుక్రవారం ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. మోడీ వైఖరి భారత మౌలిక విలువలకు ద్రోహంగా అభివర్ణించింది. చాలా మంది భారతీయులకు ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇజ్రాయిల్ ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందిస్తూ.. నెతన్యాహూ వ్యాఖ్యలు పూర్తి భారతదేశానికి వర్తించమని అన్నారు. మధ్యప్రాచ్యంలోని వివాదాలపై మోడీ మైనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు, లెబనాన్పై దాడులు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో లక్షలాది మంది పాలస్తీనియన్లను బలవంతంగా పారద్రోలడాన్ని ఎందుకు మోడీ ఖండించడం లేదని ఫైర్ అయ్యారు.
2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా భారీ వైమానిక దాడులు చేయడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోడీని నెతన్యాహూ ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించడంలో భారత్ విఫలమైందని ఆరోపించారు. మోడీ నెతన్యాహూకు బలమైన మద్దతుదారుగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిల్ ప్రయోజనాలు ఇప్పుడు ‘‘మోదానీ’’ కార్పొరేట్తో గాఢంగా మారాయని ఆరోపించారు. ఈ మద్దతు కోట్లాది భారతీయులకు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదని జైరామ్ రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!