Delhi: ఢిల్లీలో ముగిసిన రెండ్రోజుల గవర్నర్ల సమావేశం.. ఏం చర్చించారంటే..!
- ఢిల్లీలో ముగిసిన రెండ్రోజుల గవర్నర్ల సమావేశం
- మహిళా సాధికారత.. గిరిజనులు అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చ
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళా సాధికారత, గిరిజనులు అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: యామినీ కృష్ణమూర్తి మృతికి కేంద్రమంత్రి సంతాపం
Also Read
అలాగే నూతన న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుక బడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి, ప్రధాని మోడీ దేశానిర్దేశం చేశారు. గవర్నర్లు తమ కార్యాలయ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం తమ విలువైన ఆలోచనలు మరియు సూచనలతో ముందుకు వచ్చారని రాష్ట్రపతి ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్… ఇప్పటి వరకు 50 మంది మృతి
తాజావార్తలు
-
IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!