Siddaramaiah: మైక్ను పక్కకు తోసేసి.. మీడియాపై కర్ణాటక సీఎం సీరియస్..
- ముడా స్కాంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
- సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ బీజేపీ- జేడీఎస్ పార్టీల డిమాండ్..
- మైక్ తోసేసి
- మీడియాపై సీఎం సిద్ధరామయ్య సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటకలో ముడా స్కాం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణం సమగ్ర విచారణలో భాగంగా సిద్ధూను ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ పర్మిషన్ ఇవ్వడం చట్టబద్ధమేనని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. ఈ పరిణామాతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
Read Also: Revanth Reddy Photo: ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్ ఆదేశం
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇక, ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందటంతో ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్కు కంప్లైంట్ చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్కుమార్ సీఎంపై ఫిర్యాదు చేయగా.. వీరి కంప్లైంట్స్ మేరకు ఆగస్టు 16వ తేదీన కర్ణాటన ముఖ్యమంత్రిని విచారించాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఆదేశాలను రద్దు చేయాలని కన్నడ మంత్రివర్గం తీర్మానం చేసినప్పటికి.. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసి, విచారణను ఎదుర్కోవాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన ఎంత మొండిగా వ్యవహరించినా, ముఖ్యమంత్రి పీఠాన్ని వీడవలసిందేనని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను విచారణకు భయపడటం లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!