Operation Sindoor: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కేంద్ర అభిప్రాయమిదే!
- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుకు విపక్షాల డిమాండ్
- కేంద్ర నిర్ణయంపై జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలపై చర్చించాలని విపక్షాలు కోరాయి. ఐక్యత, సంఘీభావం కోసం వీలైనంత త్వరగా ఉభయ సభల్లో చర్చించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. అయితే అందుకు కేంద్రం ఆసక్తిగా లేనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చించాలని.. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
Also Read
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Indian Railways: రైలులోనే "శోభనం గది".. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
- El Nino: భారత్కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్ భారీగా నష్టపోయింది. వైమానిక స్థావరాలతో పాటు 50 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 100 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఇక ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో రక్షణ శాఖను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీలో ఎలాంటి విచారం లేదు: రవిశాస్త్రి
తాజావార్తలు
-
LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
-
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
-
Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?
-
Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..