Operation Sindoor: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కేంద్ర అభిప్రాయమిదే!
- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుకు విపక్షాల డిమాండ్
- కేంద్ర నిర్ణయంపై జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలపై చర్చించాలని విపక్షాలు కోరాయి. ఐక్యత, సంఘీభావం కోసం వీలైనంత త్వరగా ఉభయ సభల్లో చర్చించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. అయితే అందుకు కేంద్రం ఆసక్తిగా లేనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చించాలని.. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
Also Read
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
- Tamil Nadu Farmers Protest: కావేరీ నీటి కోసం.. నదీ తీరంలో ఇసుకలో కూరుకుపోయి రైతుల వినూత్న నిరసన
- Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్ భారీగా నష్టపోయింది. వైమానిక స్థావరాలతో పాటు 50 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 100 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఇక ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో రక్షణ శాఖను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీలో ఎలాంటి విచారం లేదు: రవిశాస్త్రి
తాజావార్తలు
-
Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
-
YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
-
Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
-
Vismaya Mohanlal: ప్రణవ్తో హిమాలయాల్లో దారి తప్పిన విస్మయ.. 7 గంటల ట్రెక్, ఓ కుక్కపిల్ల.. ఇదొక మరపురాని కథ!
-
Tamil Nadu Farmers Protest: కావేరీ నీటి కోసం.. నదీ తీరంలో ఇసుకలో కూరుకుపోయి రైతుల వినూత్న నిరసన
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!