అలలపై అంబులెన్స్.. వారి కష్టాలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉంటాయి.. తాజాగా, బీఎస్ఎఫ్ జవాన్లకు వచ్చిన ఓ ఐడియా.. వైద్య సదుపాయం లేని కొన్ని ప్రాంతాలకు తీపి కబురు చెప్పింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్బాయి గ్రామం వద్ద చిత్రకొండ జలాశయం ఉంది.. అందులో తాజాగా బోటు అంబులెన్స్ను ప్రారంభించింది బీఎస్ఎఫ్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్కుమార్ సింగ్ హాజరయ్యారు.. బోటు అంబులెన్స్ను ప్రారంభించి.. అక్కడి ప్రజలకు అంకితమిచ్చారు.
Read Also: చైతు-సమంత విడాకులు.. ఆ వార్తల్లో నిజంలేదు…
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
కాగా, చిత్తకొండ జలాశయం మధ్య భూభాగంలోని పనాస్పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. మరో ప్రాంతానికి వెళ్లాలి.. కానీ, వారికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు.. దీంతో.. వారికి పడవ ప్రయాణం తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదు.. ఇలా.. ఎన్నో సార్లు వారు ప్రమాదాలకు గురయ్యారు.. ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, ఇది బీఎస్ఎఫ్ జవాన్ల దృష్టికి వచ్చింది.. ఎలాగైనా వారి కష్టాలు తీర్చాలని ప్లాన్ చేశారు.. అందులో భాగంగానే బోటు అంబుటెన్స్ను రూపుదిద్దుకుంది.. ఇక, గణతంత్ర దినోత్సవ కానుకగా ఆ బోటు అంబులెన్స్ను ప్రారంభించి వారికి అంకితం ఇచ్చారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..