Delhi: ఢిల్లీ కొత్త మేయర్గా బీజేపీ రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నిక..
- ఢిల్లీకి కొత్త మేయర్గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్..
- రెండేళ్ల తర్వాత మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాషాయ పాార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ కొత్త మేయర్గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. బీజేపీ నాయకుడు తన కాంగ్రెస్ ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికను బహిష్కరించాలని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అరిబా ఖాన్ తన పేరును విత్ డ్రా చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్గా బీజేపీకి చెందిన జై భగవాన్ యాదవ్ ఎన్నికయ్యారు.
రెండేళ్ల తర్వాత, ఢిల్లీ నగర పీఠం మళ్లీ బీజేపీ వశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, తాజాగా మేయర్ ఎన్నికల్లో కూడా కాషాయ రెపరెపలాడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గానూ బీజేపీ 48 సీట్లను గెలుచుకుంది. ఆప్ కేవలం 22 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినట్లు అయింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: VBIT: విబీఐటి కళాశాలలో వార్డెన్ వికృత చేష్టలు.. విద్యార్థినుల అసభ్యకర ఫొటోలు తీసి..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత బలం 238 మంది. కొంత మంది కౌన్సిలర్ల ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన తర్వాత 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2022 నుంచి చూస్తే బీజేపీ బలం 104 నుంచి 117కి కౌన్సిలర్లకు పెరిగింది. ఆప్ బలం 134 నుంచి 113కి తగ్గింది.
మేయర్ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో ఈ 238 మంది కౌన్సిలర్లు, 10 మంది ఎంపీలు (లోక్సభ నుండి ఏడుగురు మరియు రాజ్యసభ నుండి ముగ్గురు),14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు – వీరిలో బీజేపీ నుండి 11 మంది, ఆప్ నుండి 3 మందిని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!